విశాఖ నగరం, సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద బిజెపి జెండాలను. తొలగిస్తున్న అధికారులు. అటుగా వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గమనించి అధికారులను నిలదీశారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే నీళ్ళు నమిలిన అధికారులు
స్వల్పంగా ఉద్రిక్తత సంఘటనాస్థలానికి చేరుకున్న బిజెపి శ్రేణులు